బ్రేకింగ్ : భారత్ లో 18 లక్షలు దాటిన కేసులు… ఒక్కరోజులోనే

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఒక్కరోజులో 52,050 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ [more]

Update: 2020-08-04 04:45 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఒక్కరోజులో 52,050 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,55,746 కు చేరుకుంది. ఒక్కరోజులోనే 830 మంది కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 38,939 గా ఉంది. ప్రస్తుతం భారత్ లో 5.86 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. 12.20 లక్షల మంది కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Tags:    

Similar News