నడ్డాతో పవన్ భేటీ

జనసన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. బీజేపీ, జనసేన నేతలు నడ్డాను కలసిన వారిలో ఉన్నారు. ఏపీలో జరుగుతున్న [more]

Update: 2020-01-23 03:57 GMT

జనసన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. బీజేపీ, జనసేన నేతలు నడ్డాను కలసిన వారిలో ఉన్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, రాజధాని అంశంపై జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత రెండు పార్టీల నేతలు సమన్వయ కమిటీలో ఉండే వారి పేర్లను ప్రకటించనున్నారు. నడ్డాతో సమావేశం ముగిసిన తర్వాత ఈ నెల 28వ తేదీన జరిగే సమన్వయ కమిటీ సమావేశంలో ఎవరెవరు పాల్గొననున్నది తెలియనుంది.

Tags:    

Similar News