ఆ వైసీపీ నేతను పార్టీ నుంచి పంపించరా?

త్వరలోనే తాను టీడీపీలో చేరబోతున్నట్లు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పాలపర్తి డేవిడ్ రాజు ప్రకటించారు. వైసీపీ హయాంలో అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. దళితులపై కూడా దాడులు ఈ [more]

Update: 2021-03-09 01:26 GMT

త్వరలోనే తాను టీడీపీలో చేరబోతున్నట్లు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పాలపర్తి డేవిడ్ రాజు ప్రకటించారు. వైసీపీ హయాంలో అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. దళితులపై కూడా దాడులు ఈ ప్రభుత్వంలో ఎక్కువయ్యాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ బెదిరింపులకు దిగి ఏకగ్రీవాలను చేసుకుందని పాలపర్తి డేవిడ్ రాజు ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డిపై కూడా పాలపర్తి డేవిడ్ రాజు విమర్శలు చేశారు. గత కొద్దిరోజులుగా వైసీపీలో ఉంటూ విమర్శలు చేస్తున్నా పార్టీ నాయకత్వం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడంపై చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News