ఏలూరు ఆసుపత్రిపై ప్రధాని కార్యాలయం స్పందన… వెంటనే రిప్లై

ఏలూరులో మురళీ కృష్ణ ఆసుపత్రి దోపిడీ పై ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. ఏలూరుకు చెందిన వంశీకృష్ణ ఈ ఫిర్యాదు చేశారు. వంశీకృష్ణ ఫిర్యాదుపై [more]

Update: 2020-09-05 07:43 GMT

ఏలూరులో మురళీ కృష్ణ ఆసుపత్రి దోపిడీ పై ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. ఏలూరుకు చెందిన వంశీకృష్ణ ఈ ఫిర్యాదు చేశారు. వంశీకృష్ణ ఫిర్యాదుపై ప్రధాని కార్యాలయం స్పందించింది. మురళీకృష్ణ ఆసుపత్రి యాజమాన్యం కరోనా సమయంలో దోపిడీకి పాల్పడుతుందని, ఒక్కొక్కరి నుంచి నాలుగు నుంచి 14 లక్షల వరకూ వసూలు చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 13 మంది వైద్యం అందక మరణించారని పేర్కొన్నారు. దీనిపై ప్రధాని కార్యాలయం రాష్ట్ర అధికారికి జనార్థన్ కు పంపినట్లు వంశీకృష్ణకు సమాచారం అందించింది.

Tags:    

Similar News