బ్రేకింగ్ : నాలుగు లక్షలకు చేరువలో.. పెరుగుతున్న కేసులు

భారత్ లో కరోనా పాజటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. నాలుగులక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. ఇప్పటి వరకూ భారత్ లో 3,95 [more]

Update: 2020-06-20 04:15 GMT

భారత్ లో కరోనా పాజటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. నాలుగులక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. ఇప్పటి వరకూ భారత్ లో 3,95 వేల మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 12,950 కు చేరుకుంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News