భారత్ లో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులోనే?

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 2,17,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,185 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

Update: 2021-04-16 05:32 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 2,17,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,185 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,74,308 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 15,69,743 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,25,47,866 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News