కరోనాకు భయపడి తెలంగాణ నుంచి వెళ్లిన వారు ఎందరో తెలుసా?

తెలంగాణాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువయింది. దాదాపు 30 లక్షల మంది హైదరాబాద్ ను వదిలి [more]

Update: 2020-07-06 02:52 GMT

తెలంగాణాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువయింది. దాదాపు 30 లక్షల మంది హైదరాబాద్ ను వదిలి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఏపీకి చెందిన వారు మాత్రమే కాకుండా తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వారు కూడా గత వారం రోజులుగా పల్లె బాట పట్టారు. దీంతో నగరం బోసి పోయి కన్పిస్తుంది. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండటం, లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం జరగడంతోనే ఎక్కువ మంది సొంత ఊళ్లకు బయలుదేరి వెళుతున్నారు.

Tags:    

Similar News