నిర్మల కవిత అదిరింది

నిర్మలా సీతారామన్ కాశ్మీరీ కవితను బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా చదివి విన్పించారు. నాదేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిదన్నారు. నాదేశం సైనికుడి శరీరంలో మరుగుతున్న రక్తం [more]

Update: 2020-02-01 06:24 GMT

నిర్మలా సీతారామన్ కాశ్మీరీ కవితను బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా చదివి విన్పించారు. నాదేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిదన్నారు. నాదేశం సైనికుడి శరీరంలో మరుగుతున్న రక్తం లాంటిదని నిర్మల విన్పించిన కవిత అందరినీ ఆకట్టుకుంది. ప్రధాన మోదీతో సహా అందరూ బల్లలు తట్టి నిర్మలను అభినందించారు. కాశ్మీరీ పండిట్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దీనానాద్ కౌల్ కవితను చదివి విన్పించారు.

Tags:    

Similar News