కొత్త కమిషనర్ నియామకం కోసం జగన్ కసరత్తు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎన్నికల కమిషనర్ నియామకంపై దృష్టి పెట్టింది. ఈ నెల [more]

Update: 2021-03-20 01:00 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎన్నికల కమిషనర్ నియామకంపై దృష్టి పెట్టింది. ఈ నెల 31వ తేదీన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో పూర్తి కానుంది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఇంకా నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుముఖంగా లేకపోవడంతో కొత్త కమిషనర్ తోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది. కొత్త కమిషనర్ నియామకం కోసం జగన్ పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News