నిమ్మగడ్డ పిటిషన్ పై రేపు కూడా..?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై రేపు కూడా వాదనలను కొనసాగనున్నాయి. ఈరోజు కొన్ని పిటీషన్లపై హైకోర్టు ధర్మాసనం వాదనలు వినింది. ఈరోజు మొత్తం ఆరుగురు తమ [more]

Update: 2020-04-28 12:29 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై రేపు కూడా వాదనలను కొనసాగనున్నాయి. ఈరోజు కొన్ని పిటీషన్లపై హైకోర్టు ధర్మాసనం వాదనలు వినింది. ఈరోజు మొత్తం ఆరుగురు తమ వాదనలను విన్పించారు. మరికొందరు వాదనలను విన్పించాల్సి ఉంది. దీంతో రేపటికి హైకోర్టు నిమ్మగడ్డ పిటీషన్ పై విచారణను వాయిదా వేసింది. ఇప్పటికే ప్రభుత్వం కౌంటర్ వేసింది. దీనికి ప్రతిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా కౌంటర్ వేశారు.

Tags:    

Similar News