నేడు కాశ్మీర్ అంశంపై ప్రధాని

జమ్మూ కాశ్మీర్ రాజకీయ పార్టీ నేతలతో నేడు ప్రధాని నరేంద్రమోదీ సమావేశం కానున్నారు. కాశ్మీర్ లో పరిస్థితులు చక్కపడటంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 14 [more]

Update: 2021-06-24 03:12 GMT

జమ్మూ కాశ్మీర్ రాజకీయ పార్టీ నేతలతో నేడు ప్రధాని నరేంద్రమోదీ సమావేశం కానున్నారు. కాశ్మీర్ లో పరిస్థితులు చక్కపడటంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 14 మంది నేతలకు ఈ సమావేశానికి ఆహ్వానాలు పంపారు. ప్రధానితో చర్చలు జరుపుతుండటంతో జమ్మూకాశ్మీర్ లో 48 గంటల పాటు హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి కీలక అంశాలను ప్రధాని నరేంద్రమోదీ వివిధ రాజకీయ పార్టీల నేతలతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు కూడా హాజరవుతున్నారు.

Tags:    

Similar News