మోదీ నేడు ముఖ్యమంత్రలతో….?

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎంలకు మోదీ చెప్పనున్నారు. [more]

Update: 2020-04-02 03:41 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎంలకు మోదీ చెప్పనున్నారు. అలాగే ఆహార కొరత రాకుండా సరుకు రవాణాకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని మోదీ సీఎంలను కోరనున్నారు. అలాగే ఢిల్లీలో జరిగిన మర్కజ్ మసీదులో పాల్గొన్న వారిని గుర్తించి వెంటనే క్వారంటైన్ కు తరలించాలని కూడా మోదీ సీఎంలకు చెప్పనున్నారు. ప్రస్తుతం వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ పొడిగింపు పై మోడీ సీఎంల అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకోనున్నారు.

Tags:    

Similar News