నేడు మోదీతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు?

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. భారత్ – చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రధాని మోదీ అఖిలపక్ష నేతలకు వివరించనున్నారు. వీడియో [more]

Update: 2020-06-19 03:38 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. భారత్ – చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రధాని మోదీ అఖిలపక్ష నేతలకు వివరించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ అఖిలపక్ష నేతలతో మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కేవలం సరిహద్దుల మధ్య ఉద్రిక్తత అంశం మాత్రమే ప్రధాని మోదీ ప్రసంగిస్తారని చెబుతున్నారు.

Tags:    

Similar News