జగన్ కు శుభాకాంక్షలు.. ఏపీకి సహకరిస్తాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని [more]

Update: 2019-05-30 10:58 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు తామిద్దరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ సైతం జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:    

Similar News