రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగమే

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి నారా లోకేష‌్ అన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్డ్ చేశారన్నారు. ప్రజల గొంతుకగా ఉన్న [more]

Update: 2020-06-12 04:59 GMT

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి నారా లోకేష‌్ అన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్డ్ చేశారన్నారు. ప్రజల గొంతుకగా ఉన్న అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసి జగన్ కక్ష సాధింపులకు దిగుతున్నారని లోకేష్ విమర్శలు చేశారు. బలహీన వర్గాల ప్రతినిధిగా ఉన్న అచ్చెన్నాయుడును వంద మంది పోలీసులతో అరెస్ట్ చేయడమేంటని నారా లోకేష్ ప్రశ్నించారు.

Tags:    

Similar News