తొత్తులుగా మారిపోతే ఏం చేస్తారు?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఎల్జీ కంపెనీ యాజమాన్యానికి ప్రభుత్వం తలొగ్గిందని లోకేష్ ట్వీట్ చేశారు. స్థానికులను పట్టించుకోకుండా [more]

Update: 2020-05-09 07:52 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఎల్జీ కంపెనీ యాజమాన్యానికి ప్రభుత్వం తలొగ్గిందని లోకేష్ ట్వీట్ చేశారు. స్థానికులను పట్టించుకోకుండా ప్రభుత్వం యాజమాన్యానికి కొమ్ము కాయడమేంటని లోకేష్ ప్రశ్నించారు. గ్యాస్ లీకేజీ వల్ల దీర్ఘకాలిక సమస్యలుంటాయని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లోకేష్ ఆవేదన చెందారు. జగన్ మాత్రం కోట్లతో ఈ వ్యవహారాన్ని చూస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు కంపెనీ తొత్తులుగా మారిపోయారని ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News