జగన్ కు నారా లోకేష్ వార్నింగ్

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ తాత, తండ్రి తమ కుటుంబాన్ని ఏమీ [more]

Update: 2021-04-09 01:19 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ తాత, తండ్రి తమ కుటుంబాన్ని ఏమీ చేయలేెకపోయారన్నారు. వైసీపీ ఎంపీలు కనీసం మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారన్నారు. జగన్ దళిత వ్యతిరేకి అని, సిట్టింగ్ ఎంపీ దుర్గాప్రసాద్ చనిపోతే కనీసం ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా రాలేదన్నారు. అదే చల్లా రామకృష్ణారెడ్డి చనిపోతే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ తీరిక కుదిరిందన్నారు. తాను విదేశాల్లో చదువుకున్నానని, సాఫ్ట్ అనుకోవద్దని నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News