బెజవాడ టీడీపీ ఘటనపై స్పందించిన లోకేష్

బెజవాడలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలపై జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఏ పార్టీలోనైనా చిన్న చిన్న మనస్పర్థలు మామూలేనని అన్నారు. [more]

Update: 2021-03-09 01:05 GMT

బెజవాడలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలపై జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఏ పార్టీలోనైనా చిన్న చిన్న మనస్పర్థలు మామూలేనని అన్నారు. విజయవాడ ఘటన కూడా అలాంటిదేనని నారా లోకేష్ చెప్పారు. గంటల్లోనే ఆ వివాదాలకు చెక్ పడిన విషయాన్ని కూడా నారా లోకేష్ గుర్తించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో ఈ విషయం బయటపడుతుందని నారా లోకేష్ తెలిపారు.

Tags:    

Similar News