మోదీని ఎదిరించే ధైర్యం జగన్ రెడ్డికి లేదు

కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం జగన్ రెడ్డికి లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై జగన్ మాట్లాడకపోవడమేంటని [more]

Update: 2021-02-14 08:12 GMT

కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం జగన్ రెడ్డికి లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై జగన్ మాట్లాడకపోవడమేంటని లోకేష్ ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాస్ ను లోకేష్ పరామర్శించారు. సంఘీభావం తెలిపారు. తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకుంటుందన్నారు. కేసులకు భయపడి జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని పన్నెత్తు మాట్లాడటం లేదని చెప్పారు. టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు.

Tags:    

Similar News