ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన తన లేఖలో కోరారు. హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు రెవెన్యూ లోటును కూడా భర్తీ చేయాలని, విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని చంద్రబాబు తన లేఖలో కోరారు.