కిడారి హత్యకు కారణం చెప్పిన మావోలు

Update: 2018-11-02 12:47 GMT

మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హతమార్చామని మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు మీడియాకు లేఖ రాశారు. కిడారి సర్వేశ్వరరావు పార్టీలు మారి డబ్బుల కోసం అర్రులు చాచారని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ తో ఆదివాసీల సందనలు దోచుకున్నారని పేర్కొన్నారు. కిడారి సర్వేశ్వరరావు, సివేరిల హత్యలను మావోలు సమర్థించుకున్నారు.

Similar News