మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఇక రాష్ట్రం మొత్తం

కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రమంతటా నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ నెల 28వ తేదీ నుంచి మహారాష్ట్ర [more]

Update: 2021-03-27 01:19 GMT

కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రమంతటా నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ నెల 28వ తేదీ నుంచి మహారాష్ట్ర మొత్తం నైట్ కర్ఫ్యూ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించే ఆలోచన ఇప్పట్లో లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags:    

Similar News