మండే కుమార ప్రమాణం

Update: 2018-05-19 14:14 GMT

సోమవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు జనతాదళ్ ఎస్ నేత కుమారస్వామి ప్రకటించారు. బీజేపీ తన బలం నిరూపించుకోలేకపోయిందన్నారు. జేడీఎస్, కాంగ్రెస్ లు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్ కు తెలిపామన్నారు కుమారస్వామి. మంత్రుల ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ వస్తున్నారని తెలిపారు. ఎవరెవరు మంత్రివర్గంలో ఉండాలో అందరం కలసి చర్చించి నిర్ణయించుకుంటామని చెప్పారు.

Similar News