కొణతాలకు సర్కార్ ఝలక్

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కుటుంబం ఆక్రమించిన భూములను దేవాదాయ శాఖ అధికారుల స్వాధీనం చేసుకుంటున్నారు. అనకాపల్లిలో గత కొన్నేళ్లుగా సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి చెందని భూముుల [more]

Update: 2021-08-03 06:01 GMT

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కుటుంబం ఆక్రమించిన భూములను దేవాదాయ శాఖ అధికారుల స్వాధీనం చేసుకుంటున్నారు. అనకాపల్లిలో గత కొన్నేళ్లుగా సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి చెందని భూముుల కొణతాల కుటుంబం చేతిలో ఉన్నాయి. అయితే దీనిపై సర్వే చేయించిన అధికారులు ఈ భూములు దేవాదాయ శాఖకు చెందినవని తేల్చారు. ఈరోజు దేవాదాయశాఖ అధికారులు కొణతాల రామకృష్ణ కుటుంబం అధీనంలో ఉన్న భూములను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో పెద్దయెత్తున రామ భక్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News