జగన్ తో కీలక నేతల భేటీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలతో ఆ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఫిబ్రవరి మూడో వారంలో నిర్వహించనున్న వైసీపీ బీసీ గర్జన కార్యక్రమంపై [more]

Update: 2019-01-28 06:28 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలతో ఆ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఫిబ్రవరి మూడో వారంలో నిర్వహించనున్న వైసీపీ బీసీ గర్జన కార్యక్రమంపై చర్చిస్తున్నారు. నిన్న రాజమండ్రిలో టీడీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించినందున ఈ భేటీ కీలకంగా మారింది. వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, పార్థసారథి, జంగా కృష్ణమూర్తి, జోగి రమేష్, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు జగన్ తో భేటీ అయ్యారు. భారీ ఎత్తున బీసీ గర్జన సభ నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది.

Tags:    

Similar News