కేశినేని ప్రశ్నకు కుండబద్దలు కొట్టిన కేంద్రం

మరోసారి రాజధాని ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. రాజధాని ఏర్పాటుపై కేశినేని [more]

Update: 2020-02-11 07:30 GMT

మరోసారి రాజధాని ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. టీడీపీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. రాజధాని ఏర్పాటుపై కేశినేని నాని వేసిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సమాధానమిస్తూ రాజధాని ఏర్పాటు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని స్పష‌్టం చేసింది. మరోసారి పార్లమెంటులో కేంద్రం రాజధానిపై స్పష్టత ఇచ్చినట్లయింది.

Tags:    

Similar News