కేఈ సోదరుడిపై…?

మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీ మద్యం కేసులో కేఈ ప్రతాప్ పై డోన్ పోలీస్ [more]

Update: 2020-02-03 06:44 GMT

మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్తీ మద్యం కేసులో కేఈ ప్రతాప్ పై డోన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. కల్తీ మద్యం కేసులో మొత్తం ఇప్పటికే 22 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేఈ ప్రతాప్ 22వ నిందితుడిగా ఉన్నారు. దీంతో డోన్ లో ఉద్రదిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News