కేసీఆర్‌కు సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఘాటు లేఖ‌

Update: 2018-07-19 12:00 GMT

ప‌రిపూర్ణానంద స్వామిపై న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ విధించ‌డంపై మాజీ కేంద్ర మంత్రి సుబ్ర‌మ‌ణ్య స్వామి తీవ్రంగా స్పందించారు. గూండాల‌పై పెట్టే కేసులు స్వామీజీల‌పై పెడ‌తారా అని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ఆయ‌న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ప‌రిపూర్ణానంద స్వామి విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని, ఒక సాధువును గూండాలా ట్రీట్ చేస్తారా అని ఆయ‌న తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

Similar News