బ్రేకింగ్ : ప్రభుత్వోద్యోగులకు కొత్త ఏడాది గుడ్ న్యూస్

తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ నూతన సంవత్సరం గుడ్ న్యూస్ అందించారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలోపు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కేసీఆర్ [more]

Update: 2020-12-29 13:45 GMT

తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ నూతన సంవత్సరం గుడ్ న్యూస్ అందించారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలోపు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కేసీఆర్ ఆదేశించారు. ఉద్యోగలతో చర్చకు చీఫ్ సెక్రటరీ అధ్యక్షుడిగా కమిటీని నియమించనున్నారు. దీంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను కూడా పెంచాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆర్టీసీ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ చెప్పారు. దీంతో పాటు అన్ని శాఖల్లో పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Tags:    

Similar News