బ్రేకింగ్ : మరోసారి కన్నా కిట్లపై

ఏపీ బీజపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోళ్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు గవర్నర్ హరిచందన్ కు కన్నా లేఖ రాశారు [more]

Update: 2020-04-27 07:28 GMT

ఏపీ బీజపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోళ్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు గవర్నర్ హరిచందన్ కు కన్నా లేఖ రాశారు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం 350 రూపాయలకు కొనుగోలు చేస్తే, ఏపీ ప్రభుత్వం అదే కిట్ ను 750లకు కొనుగోలు చేసిందన్నారు. పైగా టెండర్లు కూడా పిలవకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చారన్నారు. కిట్స్ కొనుగోలుపై ఉప్నత స్థాయి విచారణ జరపాలని కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కు లేఖ రాశారు. నేరుగా కిట్స్ కొనుగోలు చేయకుండా థర్డ పార్టీ నుంచి కొనుగోలు చేశారన్నారు. షార్ట్ టెండర్స్ పిలవలేదన్నారు.

Tags:    

Similar News