నేడు తిరుపతి ఎన్నికలో జేపీ నడ్డా ప్రచారం

ఈరోజు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనున్నారు. బీజేపీ, జనసేన సంయుక్తంగా ఏర్పాటు చేసిన విజయయాత్ర [more]

Update: 2021-04-12 01:37 GMT

ఈరోజు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనున్నారు. బీజేపీ, జనసేన సంయుక్తంగా ఏర్పాటు చేసిన విజయయాత్ర సభలో జేపీ నడ్డా పాల్గొనను్నారు. నెల్లూరు జిల్లా నాయుడు పేటలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో మరో కేంద్ర మంత్రి మురళీధరన్ కూడా పాల్గొననున్నారు. ఈ సభకు బీజేపీ, జనసేన నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లో ఉన్నందున ఆయన పాల్గొనే అవకాశం లేదు.

Tags:    

Similar News