అన్నిచోట్లా ఉమ్మడి అభ్యర్థులే

పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను ఎక్కువ స్థానాల్లో బరిలోకి దింపాలని జనసేన, బీజేపీ నిర్ణయించాయి. ఈ మేరకు రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. రానున్న పంచాయతీ [more]

Update: 2021-01-26 01:18 GMT

పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను ఎక్కువ స్థానాల్లో బరిలోకి దింపాలని జనసేన, బీజేపీ నిర్ణయించాయి. ఈ మేరకు రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. రానున్న పంచాయతీ ఎన్నికల్లో అన్ని చోట్ల కలసి పోటీ చేయాలని భావించాయి. మరోసారి సమావేశమై ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలన్న దానిపై నిర్ణయించాలని రెండు పార్టీలు అభిప్రాయపడ్డాయి. తిరుపతి ఉప ఎన్నికలోనూ ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీలు నిర్ణయించాయి.

Tags:    

Similar News