ఈడీ దూకుడు.. ఈఎస్‌ఐ స్కాం నిందితులకు?

ఈఎస్‌ఐ స్కాంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులు శ్రీనివాస్‌రెడ్డి, ముకుందరెడ్డి, వినయ్‌రెడ్డి, దేవికారాణికి ఈడీ సమన్లు జారీ చేసింది. పది రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. [more]

Update: 2021-04-12 04:40 GMT

ఈఎస్‌ఐ స్కాంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులు శ్రీనివాస్‌రెడ్డి, ముకుందరెడ్డి, వినయ్‌రెడ్డి, దేవికారాణికి ఈడీ సమన్లు జారీ చేసింది. పది రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. శ్రీనివాస్‌రెడ్డి, ముకుందరెడ్డి, దేవికారాణి కీలక పాత్ర ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.బుర్ర ప్రమోద్‌రెడ్డి డొల్ల కంపెనీల వెనుక ఉన్న నేతల ప్రమేయంపై కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. నగలు, ఆస్తులు భారీగా కూడబెట్టుకున్నట్టు అనుమానిస్తున్నారు. అక్రమ సొమ్ముతో కూడబెట్టిన ఆస్తులను అటాచ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏసీబీ కేసుల ఆధారంగా మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News