గాంధీపై పూలవర్షం

కరోనా వారియర్స్ కు భారత త్రివిధ దళాలు నేడు పూలవర్షం కురిపిస్తున్నాయి. కరోనా ఆసుపత్రులపై నేవీ నేడు సంఘీభావంగా పూలవర్షం కురిపిస్తుంది. నేవీకి చెందిన హెలికాప్టర్లు ఇందుకు [more]

Update: 2020-05-03 03:46 GMT

కరోనా వారియర్స్ కు భారత త్రివిధ దళాలు నేడు పూలవర్షం కురిపిస్తున్నాయి. కరోనా ఆసుపత్రులపై నేవీ నేడు సంఘీభావంగా పూలవర్షం కురిపిస్తుంది. నేవీకి చెందిన హెలికాప్టర్లు ఇందుకు వినియోగిస్తున్నారు. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలపైన పూలవర్షం కురియనుంది. ఢిల్లీలో వర్షం కారణంగా ఈ కార్యక్రమం 11గంటలకు జరగనుంది. శ్రీనగర్ నుంచి తిరుచ్చి దాకా ఈ కార్యక్రమం జరగనుంది. సేవలందిస్తున్న వారికి అరుదైన గౌరవం లభించనుంది.

Tags:    

Similar News