మూడో విడతలోనూ ఫ్యాన్ దే హవా

ఆంధ్రప్రదేశ్ లో మూడో విడత జరిగిన పంచాయతీ ఎన్నికలలోనూ వైసీపీదే పై చేయి అయింది. మెజారిట ీస్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. మొత్తం 2,639 పంచాయతీలకు ఎన్నికలు [more]

Update: 2021-02-18 01:03 GMT

ఆంధ్రప్రదేశ్ లో మూడో విడత జరిగిన పంచాయతీ ఎన్నికలలోనూ వైసీపీదే పై చేయి అయింది. మెజారిట ీస్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. మొత్తం 2,639 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 579 స్థానాలు ముందే ఏకగ్రీవమయ్యాయి. ఈ 2,639 పంచాయతీలకు జిరిగిన ఎన్నికల్లో 1270 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారులు 245 స్థానాల్లోనూ జనసేన మద్దతుదారులు 16 స్థానాల్లో, బీజేపీ మద్దతుదారులు 4 స్థానాల్లో, ఇతరులు 54 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం మీద మూడో విడతలోనూ వైసీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.

Tags:    

Similar News