ఏపీలో పెరుగుతున్న కేసులు… ఒక్క గుంటూరు జిల్లాలోనే?

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 420కు చేరుకుంది. ఒక్క గుంటూరు [more]

Update: 2020-04-12 14:02 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 420కు చేరుకుంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఈరోజు కొత్తగా ఏడు కేసులు వచ్చాయి. నెల్లూరులో నాలుగు, కర్నూలులో రెండుర చిత్తూరు, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయింది. రాష్ట్రంలో మరొకరు కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఏపీలో మరణాల సంఖ్య ఏడు కు చేరుకుంది. గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన వ్యక్తి మరణించారు. గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82, కర్నూలు జిల్లాలో 84గా అత్యథికంగా ఉన్నాయి.

Tags:    

Similar News