బ్రేకింగ్ : మూడు పిటీషన్లూ ఒకేసారి

Update: 2018-11-01 06:22 GMT

తనపై జరిగిన హత్యాయత్నం, విచారణ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జగన్ తో పాటు ఆ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటీషన్ తో పాటు మరో ప్రజాప్రయోజన వాజ్యం హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటీషన్లు చీఫ్ కోర్టుకు బదిలీ అయ్యాయి. మూడు పిటీషన్లను కలిపి మంగళవారం విచారించనున్నట్లు హైకోర్టు తెలిసింది.

Similar News