పుంగనూరు, మాచర్లపై కీలక ఆదేశాలు

పుంగనూరు, మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు నియోజకవర్గాల్లో బలవంతపు ఏకగ్రీవాలను అధికార పార్టీ చేసుకుందని టీడీపీ [more]

Update: 2021-02-13 01:01 GMT

పుంగనూరు, మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు నియోజకవర్గాల్లో బలవంతపు ఏకగ్రీవాలను అధికార పార్టీ చేసుకుందని టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు నిబంధనల మేరకు మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల ఏకగ్రీవాలపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఆదేశించింది. అయితే ఈ రెండు నియోజకవర్గాలపై ఎన్నికల కమిషనర్ ఏం నిర్ణయం తీసుకోనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News