గవర్నర్ పై టీడీపీ నిప్పులు

Update: 2018-04-08 12:41 GMT

గవర్నర్ పై టీడీపీ బాణాలు ఎక్కుపెట్టింది. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కుట్రపన్ని బీజేపీ, టీడీపీ మధ్య చిచ్చు పెట్టారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాజ్ భవన్ వేదికగా ఈ కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. జగన్, పవన్ కల్యాణ్ లను బీజేపీకి దగ్గరగా చేర్చింది నరసింహన్ అని ఆయన ఆరోపించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై గవర్నర్ కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆయన అనడం సంచలనం కల్గిస్తోంది.

Similar News