ప్రభుత్వం సీరియస్… కంపెనీ మూసివేతకు ఆదేశం

విశాఖ సాయినార్ పరిశ్రమలో గ్యాస్ లీక్ పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం ఫలితంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాధమికంగా గుర్తించారు. [more]

Update: 2020-06-30 04:25 GMT

విశాఖ సాయినార్ పరిశ్రమలో గ్యాస్ లీక్ పై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం ఫలితంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాధమికంగా గుర్తించారు. గతంలోనూ ఈ పరిశ్రమలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాద ఘటనపై నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమయింది. అప్పటి వరకూ పరిశ్రమను మూసివేయాలని అధికారులు యాజమాన్యాన్ని ఆదేశించారు.

Tags:    

Similar News