ప్రమాదం జరిగింది అందుకేనా?

రమేష్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహిస్తున్న కరోనా కేంద్రంలో అగ్ని ప్రమాదానికి కారణం శానిటైజర్ అని ప్రాధమికంగా తేలినట్లు తెలుస్తోంది. స్వర్ణ ప్యాలెస్ గ్రౌండ్ ఫ్లోర్ [more]

Update: 2020-08-09 04:50 GMT

రమేష్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహిస్తున్న కరోనా కేంద్రంలో అగ్ని ప్రమాదానికి కారణం శానిటైజర్ అని ప్రాధమికంగా తేలినట్లు తెలుస్తోంది. స్వర్ణ ప్యాలెస్ గ్రౌండ్ ఫ్లోర్ లో పెద్దయెత్తున శానిటైజర్ నిల్వలు ఉన్నాయని, సిబ్బంది శానిటైజేషన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, షార్ట్ సర్క్యూట్ అయిందని చెబుతున్నారు. శానిటౌజర్ లో ఆల్కాహాల్ శాతం ఉండటంతో నే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందంటున్నారు.

Tags:    

Similar News