బ్రేకింగ్ : ఆదాయపు పన్ను పరిమితి పెంపు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఉద్యోగులపై వరాలు కురిపించారు. ప్రధానంగా మధ్యతరగతి జీవులపై పన్నుల భారాన్ని తగ్గించారు. ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచుతూ [more]

Update: 2019-07-05 07:18 GMT

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఉద్యోగులపై వరాలు కురిపించారు. ప్రధానంగా మధ్యతరగతి జీవులపై పన్నుల భారాన్ని తగ్గించారు. ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదాయపు పన్ను పరిమితిని ఐదు లక్షలకు పెంచడం కోట్లాది మంది ఉద్యోగులకు ఊరట కల్గిస్తుందని నిర్మల సీతారామన్ ఆభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News