Huzurabad : హుజూరాబాద్ ఎగ్జిట్ పోల్స్

హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. నాగన్న సర్వేలో టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పగా, ఆత్మసాక్షి, పబ్లిక్ [more]

Update: 2021-10-30 14:26 GMT

హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. నాగన్న సర్వేలో టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పగా, ఆత్మసాక్షి, పబ్లిక్ పల్స్ సర్వేలో మాత్రం బీజేపీ గెలుపు ఖాయమని తేల్చాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం నాలుగింటి వరకూ నిర్వహించామని ఆ సంస్థలు ప్రకటించాయి.

నాగన్న సర్వే….

టీఆర్ఎస్ 45.90 నుంచి 49ః8.9
బీజేపీ 42.90 నుంచి 45.50
కాంగ్రెస్ 2.25 నుంచి 4 శాతం

ఆత్మ సాక్షి సర్వే

బీజేపీ 50.5 శాతం
టీఆర్ఎస్ 43.1 శాతం
కాంగ్రెస్ 5.7 శాతం
ఇతరులు 0.7 శాతం

పబ్లిక్ పల్స్ సర్వే

టీఆర్ఎస్ 44.3 శాతం
బీజేపీ 51. 9 శాతం
కాంగ్రెస్ 2.7 శాతం

Tags:    

Similar News