బిగ్ బ్రేకింగ్ : మరోసారి ఉరి వాయిదా

నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ఉరిశిక్ష అమలుపై మరోసారి పాటియాలా కోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఉరిశిక్ష వాయిదా వేయాలని [more]

Update: 2020-03-02 12:12 GMT

నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ఉరిశిక్ష అమలుపై మరోసారి పాటియాలా కోర్టు స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఉరిశిక్ష వాయిదా వేయాలని సూచించింది. నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా పిటీషన్ పై పాటియాలా కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. రేపు ఉదయం ఆరు గంటలకు నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. అయితే పాటియాలా కోర్టు తీర్పుతో ఉరి శిక్ష వాయిదా పడింది.

Tags:    

Similar News