బ్రేకింగ్ : ఏపీలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. జులై 8వ తేదీన అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. [more]

Update: 2020-07-06 04:42 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. జులై 8వ తేదీన అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలనుకున్నారు. ఇళ్ల పట్టాల కోసం స్థల సేకరణ జరిపింది. అయితే కొన్ని చోట్ల న్యాయపరమైన ఇబ్బందులు ఉండటంతో దీనిని వాయిదా వేసినట్లు తెలిసింది. సుప్రీంకోర్టులో కేసుల ఉన్న కారణంగా ఇళ్ల పట్టాలను ఆగస్టు 15వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించారు.

Tags:    

Similar News