ఈ దోపిడీ ఇంకెంతం కాలం?

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఇసుక పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్ లను [more]

Update: 2021-06-18 04:06 GMT

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఇసుక పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్ లను జేపీ కంపెనీకి కట్టబెట్టారని దేవినేని ఉమ ఆరోపించారు. ఇసుకపై ఆ కంపెనీదే పెత్తనమన్నారు. వెబ్ సైట్ అందుబాటులో ఉండదని, ముందుగా డబ్బులు చెల్లించినా సకాలంలో రాదని దేవినేని ఉమ ఆరోపించారు. సామాన్యులకు ఇసుక దక్కడం లేదని, బడా బాబులకే ఏపీలో ఇసుక లభ్యమవుతుందని దేవినేని ఉమ అన్నారు.

Tags:    

Similar News