తెలంగాణకు కేజ్రీ సాయం

తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అండగా నిలిచారు. ఇటీవల వరదలతో తెలంగాణ నష్టపోయింది. ప్రధనంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ [more]

Update: 2020-10-20 06:37 GMT

తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అండగా నిలిచారు. ఇటీవల వరదలతో తెలంగాణ నష్టపోయింది. ప్రధనంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం సహాయనిధికి విరాళాలివ్వాలని పిలుపు నిచ్చారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరదసాయం కింద పదిహేను కోట్ల రూపాయలను ప్రకటించారు. తెలంగాణ ప్రాంతం వరదల నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Tags:    

Similar News