బ్రేకింగ్ : ప్రజావేదికకు వేలం

తొమ్మిది నెలల క్రితం కూల్చివేసిన శిధిలాలను వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఈ మేరకు వేలం నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 4వ తేదీన ప్రజా [more]

Update: 2020-02-24 14:22 GMT

తొమ్మిది నెలల క్రితం కూల్చివేసిన శిధిలాలను వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఈ మేరకు వేలం నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 4వ తేదీన ప్రజా వేదిక శిధిలాలను వేలం వేయనున్నారు. ఈరోజు ప్రజావేదిక శిధిలాలను తొలగించే ప్రక్రియను సీఆర్డీఏ ప్రారంభించింది. తొమ్మిది నెలల క్రితం ప్రజావేదికను అనుమతులు లేవని సీఆర్డీఏ కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే దీని శిధిలాల తొలగింపును ఈరోజు ప్రారంభించారు. వేలం నోటీసును సీఆర్టీఏ జారీ చేసింది

Tags:    

Similar News