బ్రేకింగ్ : చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు

రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఇందులో మూడు చెల్లని ఓట్లు వచ్చాయి. ఒకటి అని పెట్టాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో టిక్ మార్క్ పెట్టడంతో ఈ [more]

Update: 2020-06-19 12:21 GMT

రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ఇందులో మూడు చెల్లని ఓట్లు వచ్చాయి. ఒకటి అని పెట్టాల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో టిక్ మార్క్ పెట్టడంతో ఈ మూడు ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. టీడీపీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీని వీడిన ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీల ఓట్లుగా గుర్తించారు. రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేయడంతో ఓటింగ్ లో పాల్గొని వాటిని చెల్లని ఓట్లుగా చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు.

Tags:    

Similar News