కేసులు 127.. మరణాలు తొమ్మిది.. వీరిలో ఎక్కువగా?

ఢిల్లీ మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకడంతో బాధితుల సంఖ్య తెలంగాణలో పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 127 కేసులు కరోనా [more]

Update: 2020-04-02 03:00 GMT

ఢిల్లీ మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి కరోనా వైరస్ సోకడంతో బాధితుల సంఖ్య తెలంగాణలో పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 127 కేసులు కరోనా పాజిటవ్ గా నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తొమ్మిది మరణించారు. మరణించినవారు అందరూ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే కావడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని వీలయినంత త్వరగా క్వారంటైన్ లోకి చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ప్రభుత్వం నియమించింది.

Tags:    

Similar News